Congress Party

మైనంపల్లి ఎంట్రీ..మెదక్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు రాజీనామా

మైనంపల్లి హనుమంతరావు ఎంట్రీతో..కాంగ్రెస్‌ కు మెదక్‌ కీలక నేత రాజీనామా చేశారు. మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కంఠారెడ్డి తిరుపతి రెడ్డి కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేశారు. మైనంపల్లి హనుమంతరావు కొడుకు మైనం పల్లి రోహిత్‌ రావుకు మెదక్‌ టికెట్‌ ఇచ్చేందుకు కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయం తీసుకుందని సమాచారం అందుతోంది. ఈ తరుణంలోనే..మెదక్ జిల్లా...

సీఎం కేసీఆర్‌ కు మరో షాక్‌.. కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు ఊహించని షాక్ తగిలింది. భారత రాష్ట్ర సమితి పార్టీకి ఎమ్మెల్సీ కసిరెడ్డి రాజీనామా చేశారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరారు కసిరెడ్డి. ఈ మేరకు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కసిరెడ్డి. కసిరెడ్డి ప్రస్తుతం మహబూబ్నగర్ జిల్లా...

కాంగ్రెస్‌కు అధికారమిస్తే కుంభకోణాలు గ్యారంటీ : కేటీఆర్‌

కాంగ్రెస్ పార్టీపై మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.కాలం చెల్లిన పార్టీ కాంగ్రెస్ అని విమర్శించారు. గ్యారెంటీ కార్డులంటూ మోసం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు.అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది లేదు గ్యారెంటీ కార్డులను అమలు చేసేది లేదని చెప్పారు. పదవులు రాని వారు పార్టీలు మారుతున్నారని ఎద్దేవా చేశారు.ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి గంగిరెద్దుల వాళ్లలా...

కారు వ్యూహం సీతక్క ఓటమి తప్పదా?

కాంగ్రెస్ లో తిరుగులేని నాయకురాలుగా సీతక్క పేరును చెప్పుకుంటారు. ఎప్పుడు ప్రజలలో ఉంటూ, వారి కష్టసుఖాలను పాలుపంచుకుంటూ నియోజకవర్గంలో మంచి పట్టు సంపాదించుకున్న నేత సీతక్క. ఈసారి ములుగు కాంగ్రెస్ అభ్యర్థిగా సీతక్క ఫిక్స్. సీతక్క పై ఎవరు పోటీ చేసిన గెలుపు మాత్రం సీతక్కదే అని రాజకీయ వర్గాలు అనుకున్నారు. కానీ ఈసారి...

భువనగిరిలో ‘హస్తం’ పైచేయి?

కాంగ్రెస్‌లో చేరికలు ప్రారంభమయ్యాయి అని ఇది తమ పార్టీకి శుభ సూచకమని, ఈసారి కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ముందుగానే ఊహించిన నేతలందరూ కాంగ్రెస్ లోకి వస్తున్నారని టీపీసీసీ చీప్ రేవంత్ రెడ్డి అంటున్నారు. తాజాగా మైనంపల్లి హనుమంతరావు, ఆయన తనయుడు, మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం, కుంభం అనిల్ కుమార్ రెడ్డి..కాంగ్రెస్ లో చేరారు....

BREAKING : కాంగ్రెస్ పార్టీలోకి ఎమ్మెల్సీ కసిరెడ్డి!

BRS ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు వార్తలు వస్తున్నాయి. హస్తం పార్టీలో చేరాలని ఇప్పటికే కసిరెడ్డి నిర్ణయం తీసుకున్నారని, ఈ సాయంత్రంలోగా స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా, కల్వకుర్తి బీఆర్ఎస్ టికెట్ ఆశించిన కసిరెడ్డికి భంగపాటు కలిగింది. దీంతో కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైనట్లు సమాచారం. కాగా, ఇక...

కాంగ్రెస్ పార్టీలో చేరనున్న మైనంపల్లి హన్మంతరావు, రోహిత్ !

బీఆర్‌ఎస్‌ పార్టీకి మైనంపల్లి హన్మంతరావు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలోనే.. మైనంపల్లి హన్మంతరావు, మైనంపల్లి రోహిత్ కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నారని వార్తలు వస్తున్నాయి. ఇందులో భాగంగానే... నిన్న రాత్రి మైనంపల్లి హన్మంతరావు, మైనంపల్లి రోహిత్ ఢిల్లీ చేరుకున్నట్లు సమాచారం అందుతోంది. ఇవాళ ఖర్గే సమక్షంలో మైనంపల్లి హన్మంతరావు, రోహిత్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు...

మునుగోడులో భారీ ట్విస్ట్‌లు.. ఈ సారి దక్కేది ఎవరికి?

తెలంగాణ రాజకీయాల్లో మునుగోడు నియోయకవర్గం అనేది ఎప్పుడు హాట్ టాపిక్ గానే ఉంటుంది. ఇక్కడ రాజకీయాలు వాడివేడిగానే సాగుతాయి. ఇక మొన్న ఆ మధ్య ఉపఎన్నికతో మరింత హీట్ పెరిగింది. ఇప్పుడు ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో మునుగోడు రాజకీయం మరింత రసవత్తరంగా మారింది. ఈ సారి ఎవరు పోటీలో ఉంటారో అర్ధం కాకుండా ఉంది....

కాంగ్రెస్ కు ఓటేస్తే.. తెలంగాణ సంకనాకి పోవడం గ్యారెంటీ – మంత్రి కేటీఆర్‌

  కాంగ్రెస్ కు ఓటేస్తే.. తెలంగాణ సంకనాకి పోవడం గ్యారెంటీ అంటూ తెలంగాణ మంత్రి కేటీఆర్‌ ఓ రేంజ్‌ లో రెచ్చిపోయారు. మొన్న కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించిన 6 గ్యారంటీ వాగ్ధానాలకు మంత్రి కేటీఆర్‌ కౌంటర్‌ ఇచ్చారు. ఈ మేరకు మీడియాతో మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. కాంగ్రెస్ నేతలకు పదవి గ్యారంటీ లేదు ప్రజలకు 6...

ప్రజానాడి: కుత్బుల్లాపూర్ మళ్ళీ కేపీ వశమా? కూన చెక్ పెడతారా?

రాజకీయాల్లో ప్రజలందరి మనసులు గెలుచుకోవడం అనేది చాలా కష్టమైన విషయం. ఏ నాయకుడు కూడా ప్రజలని పూర్తిగా మెప్పించలేరు. కానీ మెజారిటీ ప్రజల మద్ధతు పొందితే గెలుపు అనేది సులువుగా వస్తుంది. అందులోనూ ఎక్కువ మద్ధతు పొందిన నాయకుడుకు తిరుగుండదు. అలాంటి నాయకుల్లో కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానందగౌడ్ ఒకరు అని చెప్పవచ్చు. రెండుసార్లు...
- Advertisement -

Latest News

రెవెన్యూ శాఖలో పలు సంస్కరణలు చేసింది మా ప్రభుత్వమే : మంత్రి ధర్మాన

ప్రపంచంలో ఎవ్వరికీ లేి ఇబ్బందులు మనకు వచ్చాయని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. సీఎం జగన్ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. సీసీఎల్ఏ...
- Advertisement -

జగన్ పిచ్చి తగ్గాలంటే లండన్ మందుల డోసు సరిపోదు : లోకేశ్‌

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సీఎం జగన్ పై ధ్వజమెత్తారు. ప్రజావేదికను కూల్చి అమరావతిని నాశనం చేశాడని మండిపడ్డారు. చంద్రబాబు కట్టినది ఏదీ మిగలకూడదని అనుకుంటున్నాడని, సైకో జగన్ విధ్వంసంతో...

తెలంగాణ అభివృద్ధిని రెండు కుటుంబ పార్టీలు అడ్డుకుంటున్నాయి : మోడీ

ప్రధాని నరేంద్ర మోదీ నేడు పాలమూరు జిల్లాకు విచ్చేశారు. ఈ మధ్యాహ్నం శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్న మోదీ అక్కడ్నించి హెలికాప్టర్ లో భూత్పూరు పయనమయ్యారు. పాలమూరు పర్యటన సందర్భంగా ఆయన రూ.13,545 కోట్ల...

నిరుద్యోగులకు శుభవార్త ..విద్యుత్ శాఖలో 670 ఉద్యోగాలు..!

నిరుద్యోగులకు శుభవార్త చెప్పారు తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి. తెలంగాణలోని విద్యుత్ సంస్థల్లో త్వరలో 670 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లుగా ఆయన తెలిపారు. టీఎస్‌ఎస్పీడీసీఎల్‌లో కొత్తగా...

కరప్షన్, కమీషన్ బీఆర్ఎస్, కాంగ్రెస్ సిద్దాంతం : మోడీ

పాలమూరు ప్రజాగర్జన సభలో ప్రధాని నరేంద్ర మోడీ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా  బీఆర్ఎస్ పార్టీ స్టీరింగ్ మరో చేతిలో ఉందని.. తెలంగాణ అభివృద్ధి ఈ రెండు పార్టీలు అడ్డుకుంటున్నాయి. రాజకీయ...