కాంగ్రెస్‌ నేత పారిజాత నరసింహారెడ్డి ఇంటిపై ఐటి అధికారులు

-

 

Parijata Narasimha Reddy : బడంగ్ పేట్‌ కార్పొరేటర్, కాంగ్రెస్ మహిళ నేత పారిజాత నరసింహారెడ్డికి ఊహించిన షాక్‌ తగిలింది. ఎన్నికల వేళ హైదరాబాద్ లో ఐటీ దాడులు కలకలం సృష్టిస్తున్నాయి. ఇవాళ తెల్లవారుజామునే హైదరాబాద్‌ నగరంలోని బడంగ్ పేట్‌ కార్పొరేటర్, కాంగ్రెస్ మహిళ నేత పారిజాత నరసింహారెడ్డి ఇంటిపై ఐటి అధికారులు దాడులు నిర్వహించారు.

IT officials on Congress leader Parijata Narasimha Reddy’s house

ఆమెకు సంబంధించిన బంధువుల నివాసాలు, ఇతరత్రా చోట్ల సుమారు 10 ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. కాగా, ఈ ఎన్నికల్లో పారిజాత మహేశ్వరం కాంగ్రెస్ టికెట్ ఆశించారు. కానీ కాంగ్రెస్‌ అధిష్టానం మాత్రం..బడంగ్ పేట్‌ కార్పొరేటర్, కాంగ్రెస్ మహిళ నేత పారిజాత నరసింహారెడ్డికి ఇచ్చేందుకు అంగీకారం తెలపలేదని తెలుస్తొంది. అదే నియోజక వర్గం లో మరో బలమైన నాయకులు కేఎల్ఆర్ ఉండటంతో… బడంగ్ పేట్‌ కార్పొరేటర్, కాంగ్రెస్ మహిళ నేత పారిజాత నరసింహారెడ్డికి టికెట్‌ ఇవ్వడం లేదని సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news