సెమీఫైనల్ టికెట్ కు భారీ డిమాండ్, ఏకంగా రూ. 2.5 లక్షలు …!

-

రేపు ముంబై లోని వాంఖడే స్టేడియం లో ఇండియా మరియు న్యూజిలాండ్ జట్ల మధ్యన సెమీఫైనల్ మ్యాచ్ జరగనుంది. వరల్డ్ కప్ లో ఉత్తమ ప్రదర్శన కనబరిచి ఇండియా, సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్ జట్లు సెమీస్ కు అర్హత సాధించాయి. అందులో భాగంగా రేపు మొదటి సెమీఫైనల్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్ ను ప్రేక్షకులు ప్రత్యక్షముగా వీక్షించడానికి ఆసక్తిని కనబరుస్తున్నారు. ఎందుకంటే సెమి ఫైనల్ టికెట్ కు చాలా డిమాండ్ ఏర్పడింది. తెలుస్తున్న సమాచారం ప్రకారం ఒక్కో సెమి ఫైనల్ టికెట్ కోసం 2.5 లక్షలు డిమాండ్ చేస్తున్నారట. అయినప్పటికీ ఫ్యాన్స్ ఈ ఇంపార్టెంట్ మ్యాచ్ కోసం ఎంత డబ్బు అయినా పెట్టి టికెట్ ను కొనుగోలు చేయాలనీ ఆసక్తిగా ఉన్నారు. ముంబై లో ఆకాష్ అనే ఒక వ్యక్తి 27 వేల టికెట్ ను రెండున్నర లక్షలకు అమ్ముతున్నాడట.

ఇంకో రోషన్ అనే వ్యక్తి ఇదే విధంగా టికెట్ లను విక్రయిస్తుండగా పోలీసులు వీరిని అరెస్ట్ చేశారట. ఇండియా ఎలాగైనా ఫైనల్ కు వెళ్లాలని అందరూ వాటి చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news