IND vs NZ : వాంఖడే లో పరుగుల వర్షమేనా !

-

ముంబై లోని వాంఖడే స్టేడియం లో ఇండియా మరియు న్యూజిలాండ్ ల మధ్యన జరగనున్న మొదటి సెమి ఫైనల్ లో తలపడనున్నాయి. వాంఖడే పిచ్ మాములుగా బ్యాటింగ్ కు స్వర్గధామంగా క్రికెట్ విశ్లేషకులు అభివర్ణిస్తుంటారు. మరి ఇంకాఎప్పట్లో జరగనున్న మొదటి సెమీఫైనల్ మ్యాచ్ లో ఎవరు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంటారు ? ఎవరు చేజ్ చేయనున్నారు ? అన్నది తెలియాల్సి ఉంది. రెండు జట్లలోనూ అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నారు, సిక్సులు ఫోర్లతో విరుచుకుపడే టాలెంట్ వారిలో ఉంది. సెమి ఫైనల్ లో ఈ గ్రౌండ్ పై ఎంత స్కోర్ ఈ రోజు నమోదు అవుతుంది అన్నది తెలియాల్సి ఉంది. రెండు జట్లు ఈ మ్యాచ్ లో గెలిచి టైటిల్ పోరు కోసం ఫైనల్ కు చేరుకోవాలని చాలా కసిగా ఉన్నాయి. జట్ల సారధులుగా రోహిత్ మరియు విలియమ్సన్ లకు చాలా ఒత్తిడి ఉంటుంది.

అదే విధంగా లీగ్ దశలో ఎంతో అత్యుత్తమ ప్రదర్శన చేసి ఫైనల్ చేరుతాయా లేదా అన్న సందేహం రెండు దేశాల అభిమానులలోనూ ఉంది. ఎలాగైతే ఏమి… ఈ రోజు మంచి పరుగుల విందుకు రెడీ గా ఉండాలి మరి.

Read more RELATED
Recommended to you

Latest news