ఫిబ్రవరి 5 నుండి శాసనసభ సమావేశాలు..!

-

ఏపీ లోని సార్వత్రికల ఎన్నికలు దగ్గర పడుతున్న సమయం లో సర్కార్ మరో కీలకమైన తీసుకుంది. ఫిబ్రవరి 5 నుండి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని చెప్పింది. ఇక పూర్తి వివరాల లోకి వెళితే.. మూడు రోజులపాటు సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది బడ్జెట్ సమావేశాల కోసం ప్రభుత్వం తేదీలను కూడా ఖరారు చేసినట్లు తెలుస్తోంది.

ప్రభుత్వము కీలక నిర్ణయాలని అకౌంటు బడ్జెట్ ద్వారా శాసనసభలో ప్రవేశపెట్టబోతున్నారట ఎన్నికల ముందు నిర్వహించబోతున్న ఈ అసెంబ్లీ సెషన్స్ ప్రభుత్వానికి చివరి సమావేశాలు సో పలు కీలక బిల్లులకి కూడా ఆమోదం తెలిపే అవకాశం ఉందని తెలుస్తోంది. అలానే రాబోయే ఎన్నికలకే అనుగుణంగా పలు ప్రభుత్వ నిర్ణయాలు పథకాలని అసెంబ్లీ వేదికగా జగన్ ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news