ఏపీలో విద్యుత్ చార్జీల పెంపు ఈ ఏడాదీ లేదు !

-

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్. ఏపీలో విద్యుత్ చార్జీల పెంపు ఈ ఏడాదీ లేదని ఏపీఈఆర్సీ చైర్మన్ ప్రకటించారు. ఏపీలో విద్యుత్ చార్జీల పెంపు ఈ ఏడాదీ లేదు… గతేడాది చార్జీల్లో ఎలాంటి పెంపు లేకుండా 2024-25 సంవత్సరం టారిఫ్ ఉన్నట్లు స్పష్టం చేశారు ఏపీఈఆర్సీ చైర్మన్.

వైఎస్ జగన్ ప్రభుత్వ నిర్ణయంతో 2 కోట్ల కుటుంబాలకు మేలు జరుగుతుందని స్పష్టం చేశారు. ప్రజలపై భారం లేకుండా రూ.13,589.18 కోట్లు సబ్సిడీ భరించనుంది ఏపీ ప్రభుత్వం. ప్రభుత్వంపై ఈ ఏడాది అదనంగా రూ.3.453.96 కోట్ల భారం పడనుంది.

Read more RELATED
Recommended to you

Latest news