ఉదయ్ కిరణ్ కి నేను పెద్ద ఫ్యాన్.. మిస్ అవుతున్నా.. నటి వైరల్ కామెంట్స్..!

-

ఇప్పుడు టాలీవుడ్ లో రీ రిలీజ్ ట్రెండ్ కొనసాగుతోంది స్టార్ హీరోల సినిమాలని సమయానుసారంగా రిలీజ్ చేస్తున్నారు. దివంగత హీరో ఉదయ్ కిరణ్ నువ్వు నేను సినిమా రీ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. 2001 లో విడుదలైన ఈ మూవీ సెన్సేషన్ ని క్రియేట్ చేసింది బాక్స్ ఆఫీస్ వద్ద కొత్త రికార్డులను సృష్టించింది అయితే ఇప్పుడు ఈ సినిమాని రిలీజ్ చేయాలని అనుకున్నారు.

టాలీవుడ్ బ్యూటీ అనిత నువ్వు నేను సినిమాతో ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది మొదటి సినిమాతో మంచి సక్సెస్ ని అందుకుంది. 2014లో ఒక వ్యాపారవేత్తని పెళ్లి చేసుకునే ఇండస్ట్రీకి దూరమైంది. నేను నటించిన నువ్వు నేను సినిమా మరోసారి ప్రేక్షకులందరికీ రాబోతోంది. చాలా సంతోషంగా ఉంది అందరూ నువ్వు నేను సినిమాని ఆదరిస్తారని ఆశిస్తున్నాను. నేను నీకు పెద్ద ఫ్యాన్ ఉదయ్ చాలా మిస్ అవుతున్నాం నువ్వు ఇదంతా చూస్తావని అనుకుంటున్నానని అనిత పోస్ట్ చేశారు.

 

Read more RELATED
Recommended to you

Latest news