IPL 2024: గుజరాత్ ను చిత్తుచిత్తుగా ఓడించిన లక్నో..

-

Lucknow Super Giants won by 33 runs: ఐపీఎల్ 2024 టోర్నమెంట్ లో భాగంగా నిన్న మరో కీలక పోరు జరిగింది. లక్నో సూపర్ జాయింట్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మధ్య ఫైట్ జరిగింది. ఈ మ్యాచ్ లో 33 పరుగుల తేడాతో గుజరాతి జట్టుపై లక్నో సూపర్ జెంట్స్ విజయం సాధించింది. ఇందులో మొదట బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెంట్స్ జట్టు 163 పరుగులు చేసింది.

Lucknow Super Giants won by 33 runs

అయితే ఆ లక్ష్యాన్ని గుజరాత్ చేదించలేకపోయింది. మొదట్లో గిల్ అద్భుతంగా బ్యాటింగ్ చేసినప్పటికీ… తర్వాత వచ్చిన బ్యాటర్లు ఆడ లేక పోయారు. దీంతో 18.5 ఓవర్లలో 130 కి చాప చుట్టేసింది గుజరాత్ టైటాన్స్. ఈ మ్యాచ్లో లక్నో బౌలర్ యశ్ ఠాకూర్ ఏకంగా ఐదు వికెట్లు పడగొట్టాడు. దీంతో అతనికి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news