మెట్రోలో యువతుల రొమాన్స్.. షాకిచ్చిన పోలీసులు

-

దేశ రాజధాని ఢిల్లీ మెట్రో తరచూ వార్తల్లో నిలుస్తోంది. యువతీ యువకుల ముద్దుసీన్లు, డాన్స్ రీల్స్ సోషల్ మీడియా లో దర్శనమిస్తూనే ఉన్నాయి. అధికారులు వార్నింగ్ ఇస్తున్నప్పటికీ కూడా వీటికి అడ్డుకట్ట పడటం లేదు. ఇటీవల ఇద్దరు అమ్మాయిలు మెట్రోలోనే ముందస్తు హోలీ సంబరాలు నిర్వహించారు. రంగులు పూసుకుంటూ రీల్ వీడియో చేశారు. రొమాంటిక్ సాంగ్కి ఒకరినొకరు కౌగిలించుకుంటూ ముద్దులతో రెచ్చిపోయారు.

ఇదిలా ఉంటే… ఢిల్లీ మెట్రోలో అవాంఛనీయ ఘటనలకు పాల్పడుతోన్న వారిపై అధికారులు చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో ఇటీవల హోలీ సందర్భంగా ఇద్దరు యువతులు రైలులో రంగులు పూసుకుంటూ రొమాంటిక్ సాంగ్కు అసభ్యకరంగా రీల్స్ చేయడంపై మండిపడ్డారు. వారి ఫిర్యాదుతో అమ్మాయిలను పోలీసులు అరెస్టు చేశారు. కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి 38000 రూపాయలు జరిమానా వేశారు.

 

Read more RELATED
Recommended to you

Latest news