ఢిల్లీకి బయల్దేరిన కేటీఆర్

-

ఢిల్లీకి బయల్దేరారు కేటీఆర్. ఎమ్మెల్సీ కవితను కలిసేందుకు ఢిల్లీ బయలుదేరారు కేటీఆర్. మాజీ మంత్రి కేటీఆర్ రేపు ఢిల్లీకి వెళ్లి సీబీఐ కస్టడీలో ఉన్న తన సోదరి ఎమ్మెల్సీ కవితను కలవనున్నారు. ఇందులో భాగంగానే.. ఢిల్లీ బయలుదేరారు కేటీఆర్.

KTR left Delhi to meet MLC Kavitha

కాగా, ఢిల్లి సిబిఐ హెడ్ క్వార్టర్స్ లో కవిత ఉన్నారు. కవిత సీబిఐ కస్టడీ రేపటితో ముగియనుంది. రేపు ఉదయం రౌస్ ఎవిన్యూ కోర్టులో కవిత ను హాజరు పర్చనుంది సీబిఐ. ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత ఇంటరాగేషన్ కొనసాగుతోంది. కవితను విచారిస్తున్నారు సీబీఐ అధికారుల బృందంలో మహిళా అధికారులు.

Read more RELATED
Recommended to you

Latest news