IPL 2024 : సెంచరీతో విజృంభించిన రుతురాజ్ గైక్వాడ్

-

ఇండియన్ ప్రీమియర్ లీగ్  17వ సీజన్ లో భాగంగా నేడు చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడనున్నాయి. ఇక ఈ మ్యాచ్లో లక్నో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఇక మొదటగా బ్యాటింగ్ దిగిన చెన్నై ఓపెనర్స్ లో రుతురాజ్ గైక్వాడ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు.

ఈ సీజన్లో సెంచరీ చేసిన నాలుగో బ్యాట్స్మెన్ గా నిలిచాడు.లక్నో సూపర్ జెయింట్స్తో మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 103*(56) సెంచరీ బాదారు. గైక్వాడ్కు ఇది రెండో ఐపీఎల్ సెంచరీ.కాగా.. ఈ సీజన్లో ఇప్పటి వరకు విరాజ్ కోహ్లి, రోహిత్ శర్మ ,జైస్వాల్ సెంచరీలు నమోదు చేశారు. ప్రస్తుతం క్రీజ్ లో రుతురాజ్ గైక్వాడ్, శివం దూబే ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news