Times Now: ఏపీలో ఆ పార్టీకే అఖండ విజయం !

-

Times Now on Andhra Pradesh : ఏపీ ఎన్నికలపై వరుసగా సర్వే రిపోర్టులు వస్తున్నాయి. అయితే.. తాజాగా టైమ్స్ నౌ-ఈటీజీ ఎగ్జిట్ పోల్ సర్వే తమ రిపోర్టును వెల్లడించింది. టైమ్స్ నౌ-ఈటీజీ ఎగ్జిట్ పోల్ సర్వే లెక్కల ప్రకాచం… ఏపీలో జగనన్న దెబ్బకి మళ్లీ వార్ వన్‌సైడ్ అయిందని అంటున్నారు.

ఒంటరిగా 51% ఓట్ షేర్‌ను వైయస్‌ఆర్‌సీపీ.. కొల్లగొట్టిందని చెబుతున్నాయి ఈ సర్వే రిపోర్టులు. 117-125 సీట్లతో మళ్లీ అధికారంలోకి రాబోతున్నట్లు తేల్చింది టైమ్స్ నౌ-ఈటీజీ ఎగ్జిట్ పోల్ సర్వే. వ్యవస్థలను మేనేజ్ చేసినా.. ఓటర్ల మనసు ఎన్డీయే కూటమి గెలవలేకపోతుందని ఈ సర్వే వెల్లడిస్తోందని సమాచారం.

 

Read more RELATED
Recommended to you

Latest news