తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం

-

 

TTD : తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్‌. తిరుమల శ్రీవారి కోసం నిన్న ఒక్క రోజే 06 కంపార్టుమెంట్లలో భక్తులు వేచివున్నారు. దీంతో తిరుమల శ్రీవారి కోసం నిన్న ఒక్క రోజే సర్వదర్శనానికి 08 గంటల సమయం పడుతోంది. అటు తిరుమల శ్రీవారిని నిన్న ఒక్క రోజే 67, 320 మంది భక్తులు దర్శించుకున్నారు.

Traffic in Tirumala 08 hours for Sarvadarshan

అటు తిరుమల శ్రీవారికి నిన్న ఒక్క రోజే 27, 919 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. అలాగే, తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం నిన్న ఒక్క రోజే 4.03 కోట్లుగా నమోదు అయింది.

తిరుమల.. 6 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు

టోకేన్ లేని భక్తులుకు సర్వదర్శనానికి 8 గంటల సమయం

నిన్న శ్రీవారిని దర్శించుకున్న 67320 మంది భక్తులు

తలనీలాలు సమర్పించిన 27919 మంది భక్తులు

హుండి ఆదాయం 4.03 కోట్లు

Read more RELATED
Recommended to you

Latest news