తెలంగాణ‌లో కార్పొరేషన్లకు ఛైర్మన్ల నియామకం..జీవో జారీ !

-

తెలంగాణ‌లో కార్పొరేషన్లకు ఛైర్మన్ల నియామకానికి సంబంధించిన..జీవో జారీ అయింది. 35 మంది చైర్మన్ ల నియామక ఉత్తర్వులు జారీ చేసింది రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం. మార్చిలో నెలలోనే జీవో జారీ చేసింది రేవంత్‌ రెడ్డి సర్కార్‌. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఇన్నాళ్లు పెండింగ్ లో జీవో ఉంది. ఇక తాజాగా పాత తేదీతో ఇవాళ జీవో జారీ చేసింది.

Appointment of chairmen for corporations in Telangana

తెలంగాణ‌లో నామినేటెడ్ ప‌ద‌వులు

Chairpersons of Corporations G.O’s

అన్వేష్ రెడ్డి- తెలంగాణ సీడ్స్ స్టేట్ కార్పోరేష‌న్ చైర్మ‌న్

కాసుల బాల‌రాజు- స్టేట్ ఆగ్రో డెవ‌ల‌ప్మెంట్ చైర్మ‌న్

జంగా రాఘ‌వ రెడ్డి- కో-ఆప‌రేటివ్ ఆయిల్ సీడ్స్ ఫెడ‌రేష‌న్

మానాల మోహ‌న్ రెడ్డి- స్టేట్ కోఆప‌రేటివ్ యూనియ‌న్ లిమిటెడ్

రాయ‌ల నాగేశ్వ‌ర్ రావు- స్టేట్ వేర్ హౌజ్ కార్పోరేష‌న్

జ్ఞానేశ్వ‌ర్ ముదిరాజ్- ముదిరాజ్ కో-ఆప‌రేటివ్ సోసైటి లిమిటెడ్

మెట్టు సాయి కుమార్- ఫిష‌రీస్ కార్పోరేష‌న్

 

Read more RELATED
Recommended to you

Latest news