Ind vs zim : మూడో టి20కి రంగం సిద్ధం… కొత్త ప్లేయర్లతో టీమిండియా

-

Zimbabwe vs India, 3rd T20I: యువ భారత జట్టు నేడు(బుధవారం) జింబాబ్వేతో టీ20 సిరీస్‌లోని మూడవ మ్యాచ్ ఆడనుంది. తొలి 2 మ్యాచుల్లో చెరో మ్యాచ్ విజయం సాధించాయి. నేటి ఈ మ్యాచ్‌లో టీ20 WC ఆడిన దూబే, యశస్వి, సంజూ జింబాబ్వేకు చేరుకోగా.. తుది జట్టులో మార్పులు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Zimbabwe vs India, 3rd T20I

దీంతో గిల్, శర్మ, గైక్వాడ్‌తో కూడిన టాప్ ఆర్డర్‌లో జైస్వాల్‌కు చోటు దక్కకపోవచ్చని సమాచారం. సంజూ, శివమ్ దూబే మాత్రం ఈ మ్యాచ్ ఆడనున్నట్టు తెలుస్తోంది.

స్క్వాడ్‌లు:
జింబాబ్వే జట్టు: ఇన్నోసెంట్ కైయా, వెస్లీ మాధేవెరే, బ్రియాన్ బెన్నెట్, డియోన్ మైయర్స్, సికందర్ రజా(సి), జోనాథన్ క్యాంప్‌బెల్, క్లైవ్ మదాండే(w), వెల్లింగ్టన్ మసకద్జా, ల్యూక్ జోంగ్వే, బ్లెస్సింగ్ ముజారబానీ, టెండై చటారా.

భారత జట్టు: శుభమన్ గిల్ (సి), అభిషేక్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్, రియాన్ పరాగ్, రింకూ సింగ్, ధ్రువ్ జురెల్ (w), వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్.

Read more RELATED
Recommended to you

Latest news