తెలంగాణ ఆర్థిక శాఖలో పెను మార్పులు !

-

తెలంగాణ ఆర్థిక శాఖలో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. ఆర్థిక శాఖలో పని విభజన చేసిన సీఎస్ శాంతికుమారి….పెను మార్పులకు శ్రీకారం చుట్టారు. అటు ఆర్థిక శాఖ స్పెషల్ సీఎస్ రామకృష్ణారావుకు పని భారం తగ్గించింది తెలంగాణ ప్రభుత్వం. గత కొంతకాలంగా అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్నారు రామకృష్ణ రావు.సందీప్ కుమార్ సుల్తానీయా, కృష్ణ భాస్కర్ కు పలు సబ్జెక్టులను కేటాయించారు సీఎస్ శాంతికుమారి.

Chief Minister Revanth reddy to Launch Safety Kits for Toddy Tappers

రెవెన్యూ, హోమ్, పంచాయతీరాజ్, హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, ఎస్సి డెవలప్మెంట్, డైరెక్టరేట్ ఆఫ్ ట్రెజరిస్ అండ్ అకౌంట్స్, పే అండ్ అకౌంట్స్ ఆఫీస్, డైరెక్టరేట్ ఆఫ్ వర్క్స్ అకౌంట్స్ సందీప్ కుమార్ సుల్తానీయాకు అప్పగించిన విభాగాలలో ఉన్నాయి. కృష్ణా భాస్కర్ కు అప్పగించిన విభాగాలలో ఫైనాన్స్ కమీషన్, ఓపి అండ్ ఎస్టాబ్లిష్ మెంట్, ప్రాజెక్టు డైరెక్టరేట్ ఆఫ్ డీబీటి స్కీం, ట్రన్స్పోర్ట్, ఆర్ అండ్ బి, ఐ అండ్ పీఆర్, ఎండోమెంట్, ఎన్విరాల్ మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ, హౌజింగ్, ఎనర్జీ, ఇండస్ట్రీస్, ఐటి ఉన్నాయని తెలంగాణ సర్కార్‌ ప్రకటించింది.

Read more RELATED
Recommended to you

Latest news