తిరుమల భక్తులకు శుభవార్త..ఇవాళ అక్టోబర్ నెల టికెట్లు విడుదల

-

Tirumala TTD : తిరుమల భక్తులకు శుభవార్త..ఇవాళ అక్టోబర్ నెల టికెట్లు విడుదల కానున్నాయి. తిరుమలలో ఇవాళ ఆన్ లైన్ లో అక్టోబర్ నెలకు సంబంధించిన ఆర్జిత సేవా టికెట్లు విడుదల చెయ్యనుంది టిటిడి పాలక మండలి. ఇవాళ ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, డోలోత్సవం, సహస్రదీపాలంకరణ సేవా టికెట్లు విడుదల చెయ్యనుంది టిటిడి పాలక మండలి.

Tirumala TTD will release the earned service tickets for the month of October online today

మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవా టికెట్లు, దర్శన స్టాల్టు విడుదల చెయ్యనుంది టిటిడి పాలక మండలి. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది టిటిడి పాలక మండలి.

  • తిరుమల తిరుపతి దేవస్థానంలో..30 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు
  • టోకేన్ లేని భక్తులుకు సర్వదర్శనానికి 16 గంటల సమయం
  • నిన్న శ్రీవారిని దర్శించుకున్న 75, 963 మంది భక్తులు
  • తలనీలాలు సమర్పించిన 26, 956 మంది భక్తులు
  • హుండి ఆదాయం 3.99 కోట్లు

Read more RELATED
Recommended to you

Latest news