వయోవృద్దులు, వికలాంగుల దర్శనాలపై టీటీడీ కీలక ప్రకటన !

-

TTD: వయోవృద్దులు, వికలాంగుల దర్శనాలపై టీటీడీ పాలక మండలి కీలక ప్రకటన చేసింది. తిరుమలలో వయోవృద్దులు, వికలాంగుల దర్శనాల పై సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలను భక్తులు నమ్మవద్దని కోరింది టీటీడీ పాలక మండలి. ఈ మేరకు కీలక ప్రకటన చేసింది టీటీడీ పాలక మండలి. వయోవృద్దులు, వికలాంగులుకు ప్రతి నిత్యం వెయ్యి దర్శన టికెట్లు కేటాయిస్తామని ప్రకటన చేసింది టీటీడీ పాలక మండలి.

TTD’s key announcement on the visions of the elderly and disabled

టోకేన్ పోందిన భక్తులును మధ్యహ్నం 3 గంటలకు ప్రత్యేక క్యూ లైను ద్వారా దర్శనానికి అనుమతి ఇస్తామని తెలిపారు టీటీడీ పాలక మండలి అధికారులు. ప్రతి నెల 23వ తేది మధ్యహ్నం 3 గంటలకు ఆన్ లైన్ లో నెల రోజులుకు సంభందించిన దర్శన టోకేన్లు జారి చేస్తామన్నారు. దర్శనానికి వెళ్ళే సమయంలో భక్తుడికి ఉచితంగా ఒక లడ్డు పంపిణీ చేస్తామన్నారు టీటీడీ పాలక మండలి అధికారులు.

Read more RELATED
Recommended to you

Latest news