అయోధ్య రామజన్మభూమి వివాదంలో సుప్రీం కోర్టు కీలక తీర్పుని వెలువరించింది. విస్తృత రాజ్యాంగ ధర్మాసనానికి బదలా యించాల్సిన అవసరం లేదన్న సుప్రీం. అక్టోబర్ చివరి వారంలో కేసును విచారించనున్నట్లు సుప్రీం వివరించింది. కేసును బదిలీ చేయడానికి సంబంధించి మెజార్టీ అభిప్రాయంతో జస్టిస్ నజీర్ విభేదించినట్లు తెలుస్తోంది.
అయోధ్య కేసులో సుప్రీం తీర్పు
-
Previous article
Read more RELATEDRecommended to you
కేంద్ర ప్రభుత్వ పథకాలను వైసీపీ ప్రభుత్వ పథకాలుగా మార్చుకుంది : పవన్ కళ్యాణ్
భారతదేశపు మువ్వెన్నపు జెండాకు ఉన్న పొగరు ఉంది. ప్రతీ అణువనువు కదులుతుంది....
Anji N -
ఏపీ బీజేపీ నాయకుల గురించి విజయ సాయి రెడ్డి ఆసక్తికర ట్వీట్..!
ఏపీ బీజేపీ నాయకుల గురించి విజయ సాయి రెడ్డి ఆసక్తికర ట్వీట్...
Anji N -
ఏపీ నూతన డీజీపీగా హరీశ్ కుమార్ గుప్త..!
రాష్ట్రంలో మరో వారం రోజుల్లో ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ ...
Anji N -