తెలంగాణ రైతుల ఖాతాల్లో రూ.10 వేలు..మరో రెండు రోజుల్లోనే!

-

 

తెలంగాణ రైతులకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి శుభవార్త చెప్పారు. రెండు రోజుల్లో రైతులకు పంట నష్ట పరిహారం మొదటి విడతగా 10 వేలు ఇస్తామని ప్రకటించారు మంత్రి పొంగులేటి. మునిగిన పంట పొలాలకు ఎకరానికి పది వేలు ఇస్తామని చెప్పామని.. ఇస్తామని కూడా వివరించారు. ఆర్ధికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్న ప్రజలను కాపాడాలని వరదలతో నష్టపోయిన ప్రతి ఇంటికి పరిహారం ఇచ్చామని తెలిపారు.

Compensation to Farmers for Crop Loss

అమృత స్కీంలో ఒక్క రూపాయి అవినీతి జరిగినా జరిగినట్లేనని KTR అంటున్నాడని… మీ పార్టీ నుంచి పాలేరు లో నామీద పోటీ చేసిన ఉపేందర్ రెడ్డి అల్లుడు సృజన్ రెడ్డి అంట సెటైర్లు పేల్చారు. సృజన్ రెడ్డికి మీ ప్రభుత్వం లో సబ్ కాంట్రాక్టు ఇప్పించారని ఆరోపనలు చేశారు. అటువంటి సృజన్ రెడ్డి ని రేవంత్ రెడ్డి బావమరిది గా చిత్రీక రించే పని చేస్తున్నారని BRS నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news