Breaking: ఆసుపత్రిలో చేరిన ఎమ్మెల్సీ కవిత

-

గులాబీ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆసుపత్రిలో చేరారు. ఇటీవల… ఢిల్లీ జైలు నుంచి రిలీజ్ అయిన కల్వకుంట్ల కవిత తాజాగా ఆసుపత్రికి వెళ్లడం ఇప్పుడు చర్చ నియాంశమైంది. హైదరాబాదులోని ఏఐజి ఆసుపత్రికి గులాబీ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వెళ్లడం జరిగింది. వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి.. వెళ్లారు కల్వకుంట్ల కవిత.

KAVITHA

ఈ రోజు సాయంత్రం వరకు కలవకుంట్ల కవితకు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు వైద్యులు. బీహార్ జైల్లో ఉన్న సమయంలో గైనిక్ సమస్యలు అలాగే తీవ్ర జ్వరంతో… కల్వకుంట్ల కవిత చాలాసార్లు అనారోగ్యం బారిన పడింది. దీంతో ఆమె తాజాగా AIG ఆసుపత్రికి వెళ్లారు. దీంతో గులాబీ పార్టీ నేతల్లో కొత్త అలజడి నెలకొంది. అయితే కల్వకుంట్ల కవితకు పెద్దగా ఎలాంటి సమస్య లేదని…. ఎవరు ఆందోళన చెందకూడదని… కల్వకుంట్ల కవిత కుటుంబం ప్రకటించింది.

Read more RELATED
Recommended to you

Latest news