నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్న పవన్ కల్యాణ్..

-

నేడు తిరుమల శ్రీవారిని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దర్శించుకోనున్నారు. ఇక తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం ప్రాయశ్చిత దీక్షను విరమించునున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. దర్శనానంతరం నేరుగా తరిగొండ అన్నప్రసాద సముదాయానికి చేరుకోనున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.

Pawan Kalyan will visit Tirumala Srivara today

అన్న ప్రసాదాల తయారీని పరిశీలించనున్న డిప్యూటీ సీఎం.. అన్నప్రసాదాల నాణ్యతపై భక్తుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోనున్నారు. అనంతరం భక్తులతో కలిసి అన్నప్రసాదాన్ని స్వీకరించనున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.

Read more RELATED
Recommended to you

Latest news