వరంగల్ లో దారుణం..ఓయో రూంలో విద్యార్థిపై గ్యాంగ్‌ రేప్‌..బీర్లు తాగించి మరీ !

-

 

వరంగల్ లో దారుణం చోటు చేసుకుంది..ఓయో రూంలో విద్యార్థిపై గ్యాంగ్‌ రేప్‌ జరిగింది. ఈ సంఘటన మంగళవారం రాత్రి బయటకు వచ్చింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. వరంగల్‌ నగరంలో ఓయో హోటల్లో విద్యార్థినిపై సామూహిక అత్యాచారం చోటు చేసుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వెనుక షాకింగ్‌ నిజాలు బయటకు వస్తున్నాయి. గత నెల 15వ తేదీన యువతిని నమ్మించి కారులో హోటల్ కు తీసుకు వచ్చారట ముగ్గురు వ్యక్తులు.

An atrocity took place in Warangal Gang on student in Oyo room

అనంతరం హోటల్లో అమ్మాయికి బీర్లు తాగించారట యువకులు. ఈ తరుణంలోనే అమ్మాయిపై ఇద్దరు వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడ్డారట. ఇక ఈ సంఘటనపై మంగళవారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది యువతి. దీంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ప్రస్తుతం ముగ్గురు పరారీలో ఉన్నారని సమాచారం. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news