బెంగళూరు టెస్టులో 46 పరుగులకే కుప్పకూలిన భారత్..!

-

బెంగళూరు టెస్టులో 46 పరుగులకే కుప్పకూలింది భారత్. న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో టీమిండియా బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన భారత్ 46 పరుగులకే ఆలౌట్ అయ్యింది.

India all out for 46 runs

రిషభ్ పంత్ 20, జైస్వాల్ 13 రన్స్‌తో రాణించగా.. కోహ్లీ(0), రాహుల్‌(0), సర్ఫరాజ్‌ (0), జడేజా(0), అశ్విన్(0) డకౌట్ అయ్యారు. న్యూజిలాండ్‌ బౌలర్లలో మ్యాట్ హెన్రీ 5 వికెట్లు తీయగా.. విలియమ్‌ ఓరూర్కీ 4, టిమ్ సౌథీ ఒక వికెట్ తీశారు.

Read more RELATED
Recommended to you

Latest news