రాయలసీమ యూనివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజీలో ర్యాగింగ్…!

-

Ragging in Rayalaseema University Engineering College: కర్నూలు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కర్నూల్‌ లోని రాయలసీమ యూనివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం రేపింది. ఇంజినీరింగ్ ఫస్టియర్ విద్యార్థి సునీల్ పై సీనియర్లు దాడి చేశారు. పరిచయ వేదిక పేరుతో హాస్టల్ లోకి ప్రవేశించి దాడి చేశారు సీనియర్లు. ఈ సంఘటన గురువారం రాత్రి చోటు చేసుకుందని సమాచారం.

Ragging in Rayalaseema University Engineering College

గ్రౌండ్ లో పరిగెత్తించి దాడి చేశారు సీనియర్ విద్యార్ధులు. ఇక ఈ సంఘటనలో గాయపడిన సునీల్ ను కర్నూలు జిజిహెచ్ కు తరలించారు. దీనిపై రంగంలోకి దిగిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. అయితే.. కర్నూల్‌ లోని రాయలసీమ యూనివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజీలో ర్యాగింగ్ కలకలంపై వైసీపీ పార్టీ నేతలు చాలా సీరియస్‌ అవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news