బోర్డర్ గవాస్కర్ టోర్నీ, దక్షిణాఫ్రికాతో టి20 సిరీస్ కోసం టీమ్ ఇండియా జట్ల ప్రకటన

-

బోర్డర్ గవాస్కర్ టోర్నమెంట్ అలాగే సౌత్ ఆఫ్రికా టి20 సిరీస్ కోసం టీం ఇండియా జట్టును ప్రకటించారు. తాజాగా… ఈ రెండు సిరీస్ ల కోసం జట్టును ప్రకటిస్తూ బీసీసీఐ కీలక ప్రకటన చేసింది. ఆస్ట్రేలియాతో జరిగే టెస్ట్ సిరీస్ కోసం.. 18 మందిని ఎంపిక చేసింది భారత క్రికెట్ నియంత్రణ మండలి. రోహిత్ శర్మ సారధ్యంలో… ఈ టీం పని చేయనుంది. అయితే మహమ్మద్ షమీకి… ఈ టోర్నమెంట్ లో ఛాన్స్ ఇవ్వలేదు బీసీసీఐ.

Squads for Indias tour of South Africa Border Gavaskar Trophy announced

ఇక అటు సౌత్ ఆఫ్రికా t20 టోర్నమెంట్ కోసం.. సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్సీలో… టీమిండియా దూసుకు వెళ్లనుంది. యంగ్ ప్లేయర్లతో ఈ జట్టును నింపింది బీసీసీఐ.

బోర్డర్ గవాస్కర్ సిరీస్ కోసం బీసీసీఐ ప్రకటించిన టీం ఇండియా జట్టు ఇదే 

Image

సౌత్ ఆఫ్రికా టి20 సిరీస్ కోసం బీసీసీఐ ప్రకటించిన టీం ఇండియా జట్టు ఇదే 

Image

Read more RELATED
Recommended to you

Latest news