తిరుమల వెళ్ల భక్తులకు బిగ్ అలర్ఠ్. తిరుమల శ్రీవారి దర్శనాలకు 10 గంటల సమయం పడుతోంది. తిరుమలలో ఉన్న 23 కంపార్టుమెంట్లలో భక్తులు వేచివున్నారు. దీంతో… టోకేన్ లేని భక్తులకు సర్వదర్శనాలకు 10 గంటల సమయం పడుతోంది.
![](https://cdn.manalokam.com/wp-content/uploads/2025/02/tirumala.jpg)
అటు నిన్న ఒక్క రోజునే 58908 మంది భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అలాగే… 19549 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ఇక నిన్న ఒక్క రోజునే తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.23 కోట్లుగా నమోదు అయింది.
- తిరుమల ….23 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు
- టోకేన్ లేని భక్తులకు సర్వదర్శనంకు 10 గంటల సమయం
- నిన్న శ్రీవారిని దర్శించుకున్న 58908 మంది భక్తులు
- తలనీలాలు సమర్పించిన 19549 మంది భక్తులు
- హుండీ ఆదాయం 3.23 కోట్లు