పోలీసు వాహనం బోల్తా.. నలుగురు పోలీసులకు తీవ్ర గాయాలు !

-

తెలంగాణ రాష్ట్రంలో విషాదం చోటు చేసుకుంది. పోలీసు వాహనం బోల్తా కొట్టడంతో.. నలుగురు పోలీసులకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఆ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు ఓఆర్ఆర్ ఎగ్జిట్ 3 వద్ద టైరు బ్లాస్ట్ కావడంతో సైబరాబాద్ కమిషనరేట్ చెందిన పోలీసు వాహనం బోల్తా కొట్టింది.

A police vehicle belonging to the Cyberabad Commissionerate overturned due to a tire burst at Sangareddy – Patancheru ORR Exit 3. Four police personnel in the vehicle were seriously injured.

ఈ ప్రమాదం నేపథ్యంలో వాహనంలో ఉన్న నలుగురు పోలీస్ సిబ్బందికి తీవ్ర గాయాలు అయ్యాయి. సైబరాబాద్ కమిషనరేట్ నుంచి సంగారెడ్డి జైలుకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.

Read more RELATED
Recommended to you

Latest news