తెలంగాణ రైతాంగానికి దసరా కానుక

-

తెలంగాణ వ్యాప్తంగా రెండో విడత రైతు బంధు చెక్కులను నేటి  నుంచి పంపిణీ చేయనున్నట్లు వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి తెలిపారు. మొత్తం 52 లక్షల చెక్కులను పంపిణీకి సిద్ధంగా ఉంచినట్లు వివరించారు. ఆరు వారాల పాటు ఈ పంపిణీ ప్రక్రియ కొనసాగతోందని ఇందుకు గాను 5,300 కోట్ల రూపాయలను ప్రభుత్వం కేటాయించినట్లు తెలిపారు. తెలంగాణ రైతులు దసర సంబరాలను మరింత ఉత్సాహంగ జరుపుకోనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news