విజయవాడ – బెంజ్ సర్కిల్లో కరెంట్ షాక్తో ముగ్గురు మృతి చెందారు. నారా చంద్రబాబు నాయుడు కాలనీలోని ఓ భవనంలో కరెంట్ షాక్తో ముగ్గురు మృతి చెందారు. మృతుల్లో ఒకరు ముత్యాలమ్మగా పోలీసులు గుర్తించారు. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

- విజయవాడ – బెంజ్ సర్కిల్లో కరెంట్ షాక్తో ముగ్గురు మృతి
- నారా చంద్రబాబు నాయుడు కాలనీలోని ఓ భవనంలో కరెంట్ షాక్తో ముగ్గురు మృతి
- మృతుల్లో ఒకరు ముత్యాలమ్మగా పోలీసులు గుర్తింపు
- మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు