RCB కీలక ప్రకటన చేసింది. తొక్కిసలాట మృతులకు నష్ట పరిహారం ప్రకటించింది RCB. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వద్ద నిన్న జరిగిన తొక్కిసలాటలో మృతిచెందిన 11 మంది కుటుంబాలకు రూ. 10 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నట్లు తెలిపింది RCB.

ఈ ఘటనలో గాయపడినవారి కోసం RCB కేర్స్ పేరిట ఫండ్ ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్న బృందం.. ఈ మేరకు తొక్కిసలాటలో మృతిచెందిన 11 మంది కుటుంబాలకు రూ. 10 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నట్లు తెలిపింది.