తొక్కిసలాట మృతులకు RCB పరిహారం.. ఎన్ని కోట్లు అంటే ?

-

RCB కీలక ప్రకటన చేసింది. తొక్కిసలాట మృతులకు నష్ట పరిహారం ప్రకటించింది RCB. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వద్ద నిన్న జరిగిన తొక్కిసలాటలో మృతిచెందిన 11 మంది కుటుంబాలకు రూ. 10 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నట్లు తెలిపింది RCB.

RCB announces INR 1 million compensation for stampede victims' families, launches 'RCB Cares' fund
RCB announces INR 1 million compensation for stampede victims’ families, launches ‘RCB Cares’ fund

ఈ ఘటనలో గాయపడినవారి కోసం RCB కేర్స్ పేరిట ఫండ్ ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్న బృందం.. ఈ మేరకు తొక్కిసలాటలో మృతిచెందిన 11 మంది కుటుంబాలకు రూ. 10 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నట్లు తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news