ఏపీలో డేంజర్ బెల్స్.. నెల్లూరులో ఆరుగురికి కరోనా పాజిటివ్

-

ఏపీలో డేంజర్ బెల్స్.. నెల్లూరులో ఆరుగురికి కరోనా పాజిటివ్ నమోదు అయింది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. తాజాగా నెల్లూరు జిల్లాలో ఆరుగురికి కరోనా పాజిటివ్ నిర్థారణ అయ్యింది.

4 employees working in Eluru District Collectorate test positive for Covid
Danger bells in AP Six people test positive for Corona in Nellore

గూడూరుకు చెందిన ఓ వ్యక్తితో పాటు, ఇద్దరు నర్సింగ్ విద్యార్థులు, నెల్లూరు రూరల్‌కు చెందిన మరో వ్యక్తి, బీవీ నగర్‌కు చెందిన వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతం వారంతా హోమ్ ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. కాగా, మరొకరి వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news