కన్నీళ్లు పెట్టుకున్నారు కేసీఆర్. మాగంటి గోపినాథ్ పార్థివ దేహానికి నివాళులు అర్పించి కన్నీళ్లు పెట్టుకున్నారు కేసీఆర్. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి చెందిన సంగతి తెలిసిందే. గచ్చిబౌలిలోని ఏఐజి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్.

మాదాపూర్ లోని ఆయన నివాసానికి భౌతిక కాయం తరలించారు. ఈ సందర్బంగా మాగంటి గోపీనాథ్ కు కేసీఆర్ నివాళులు అర్పించారు. మాగంటి భౌతికకాయం చూసి కన్నీరు పెట్టుకున్న కేసీఆర్… మాగంటి కుటుంబ సభ్యులను ఓదార్చారు.
మాగంటి గోపినాథ్ పార్థివ దేహానికి నివాళులు అర్పించి కన్నీళ్లు పెట్టుకున్న కేసీఆర్ pic.twitter.com/N7cuwC74ye
— Telugu Scribe (@TeluguScribe) June 8, 2025