Film producer and real estate businessman Rammohan Rao ON KCR: టాలీవుడ్ ఫిల్మ్ ప్రొడ్యూసర్, రియల్ ఎస్టేట్ వ్యాపారి రామ్మోహన్ రావు హాట్ కామెంట్స్ చేశారు. కేసీఆర్ ఉన్నప్పుడు రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ప్రజలకు నమ్మకం ఉండేది, అందుకే రియల్ ఎస్టేట్ రంగం బాగుండేదని వెల్లడించారు ఫిల్మ్ ప్రొడ్యూసర్, రియల్ ఎస్టేట్ వ్యాపారి రామ్మోహన్ రావు.

కొత్త ప్రభుత్వం వచ్చాక ప్రజలకు ఆ నమ్మకం పోవడంతో రియల్ ఎస్టేట్ కుప్పకూలిందని పేర్కొన్నారు. హైదరాబాద్ నుండి బిల్డర్లు, కాంట్రాక్టర్లు చెన్నై, కర్ణాటక తరలివెళ్తున్నారని వెల్లడించారు. కొత్త పెట్టుబడులు వస్తేనే రియల్ ఎస్టేట్ రంగం కూడా అభివృద్ధి చెందుతుందని తెలిపారు.
కేసీఆర్ ఉన్నప్పుడు రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ప్రజలకు నమ్మకం ఉండేది, అందుకే రియల్ ఎస్టేట్ రంగం బాగుండేది
కొత్త ప్రభుత్వం వచ్చాక ప్రజలకు ఆ నమ్మకం పోవడంతో రియల్ ఎస్టేట్ కుప్పకూలింది
హైదరాబాద్ నుండి బిల్డర్లు, కాంట్రాక్టర్లు చెన్నై, కర్ణాటక తరలివెళ్తున్నారు
కొత్త… pic.twitter.com/X5kJZmSrbI
— Telugu Scribe (@TeluguScribe) June 19, 2025