రైల్వే ట్రాక్ పై కారు నడిపిన యువతి ఈమెనే

-

 

రంగారెడ్డి జిల్లాలో రైలు పట్టాలపై కారు నడిపింది ఓ మహిళ, దింతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి సమీపంలోని రైల్వే ట్రాక్‌పై కారు నడిపింది మహిళ. దీంతో భయందోళనకు గురైన రైల్వే సిబ్బంది… ఆమెను ఆమె ప్రయత్నం చేసారు.

A young woman who drove a car on a railway track just for the reels
vA young woman who drove a car on a railway track just for the reels

పట్టాలపై కారును గమనించి బెంగళూరు – హైదరాబాద్ రైలును ఆపేసారు లోకోపైలట్. యువతి నిర్వాకంతో గంటకు పైగా రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

రీల్స్ కోసమే యువతి… రైల్వే ట్రాక్ పై కారు నడిపిన చెబుతున్నారు. యువతి లక్నోకు చెందిన రభిక సోనీగా గుర్తించారు. పోలీసుల విచారణకు సహకరించని రభిక సోనీని అరెస్ట్ చేశారు. యువతి మద్యం మత్తులో ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news