మా బిడ్డ కనిపించడం లేదంటూ పవన్ కళ్యాణ్కు నిరసన సెగ తగిలింది. మా బిడ్డ కనిపించడం లేదు.. మాకు ఇంకా న్యాయం జరగలేదు అని పవన్ కళ్యాణ్ సభలో ప్లకార్డుతో తల్లిదండ్రులు నిరసన తెలిపారు. కాకినాడ జిల్లా కరప గ్రామంలో 18 ఏళ్ల క్రితం చెరువు వ్యాపారం చేసుకుంటూ స్థిరపడింది మార్వాడి కుటుంబం.

ఈ తరుణంలోనే ఈ నెల 8వ తేదీ నుంచి తమ కుమార్తె (14) కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినా పోలీసులు పట్టించుకోలేదంటూ ఆరోపిస్తున్నారు బాధితులు. ఎయిర్పోర్ట్ బయట పవన్ రాక కోసం ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు.. విమానాశ్రయం వద్ద పోలీసులు అడ్డుకుంటున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
మా బిడ్డ కనిపించడం లేదంటూ పవన్ కళ్యాణ్కు నిరసన సెగ
మా బిడ్డ కనిపించడం లేదు.. మాకు ఇంకా న్యాయం జరగలేదు అని పవన్ కళ్యాణ్ సభలో ప్లకార్డుతో తల్లిదండ్రుల నిరసన
కాకినాడ జిల్లా కరప గ్రామంలో 18 ఏళ్ల క్రితం చెరువు వ్యాపారం చేసుకుంటూ స్థిరపడిన మార్వాడి కుటుంబం
ఈనెల 8వ… pic.twitter.com/QEfhesFF5K
— Telugu Scribe (@TeluguScribe) June 26, 2025