నిజామాబాద్ నగరంలో దారుణం జరిగింది. కారు టైర్ల కింద నలిగి ఏడేళ్ల బాలుడు మృతి చెందాడు. రోడ్డు పక్కన ఆడుకుంటున్న బాలుడు.. కారు టైర్ల కింద నలిగి మృతి చెందాడు. టర్నింగ్ నుంచి సడన్ గా బాలుడిపైకి కారు ఎక్కించాడు కారు డ్రైవర్.
ప్రమాదం జరిగిన తర్వాత కారు ఆపకుండా అలానే వెళ్లిపోయాడు డ్రైవర్. బాలుడిని ఆసుపత్రి తరలించే లోపే మృతి చెందాడు. కారు నడిపింది ప్రముఖ ఫుడ్ వ్యాపారి కొడుకుగా గుర్తించారు. కేసు కాకుండా సెటిల్మెంట్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
నిజామాబాద్ నగరంలో దారుణం
కారు టైర్ల కింద నలిగి ఏడేళ్ల బాలుడు మృతి
రోడ్డు పక్కన ఆడుకుంటున్న బాలుడు
టర్నింగ్ నుంచి సడన్ గా బాలుడిపైకి కారు ఎక్కించిన కారు డ్రైవర్
కారు ఆపకుండా అలానే వెళ్లిపోయిన డ్రైవర్
బాలుడిని ఆసుపత్రి తరలించే లోపే మృతి
కారు నడిపింది ప్రముఖ ఫుడ్… pic.twitter.com/dPMRSPnsZ1
— BIG TV Breaking News (@bigtvtelugu) June 30, 2025