తెలంగాణ వాళ్ళ జోలికి వస్తే.. తలకాయలు పట్టి రప్పా రప్పా కోసి పారేస్తాం – శ్రీనివాస్ గౌడ్

-

తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. తెలంగాణలో ఆడోళ్ళ గురించి తప్పుగా చూపిస్తే తలకాయలు పట్టి రప్పా రప్పా కోసి పారేస్తారని వార్నింగ్ ఇచ్చారు. నీ అక్కనో, చెల్లినో, తల్లినో అలానే తప్పుగా చూపిస్తే ఊరుకుంటారా.. ఆడోళ్ళ జోలికి పోకుండా విమర్శలు చేసుకోండి అని ఆగ్రహించారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్.

srinivas goud warns maha news
srinivas goud warns maha news

మహా టీవీ మీద దాడి చేయలేదు.. కేవలం నిరసన తెలిపారన్నారు. ఎవరైనా నెత్తి పగిలిందా? కాలు, చేయి విరిగిందా? దాడి అని ఎలా అంటారు అని పేర్కొన్నారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్.

 

Read more RELATED
Recommended to you

Latest news