తిరుమల భక్తులకు అలర్ట్..కంపార్ట్మెంట్లు నిండి బయట క్యూ లైన్ లో భక్తులు

-

తిరుమల శ్రీవారి భక్తులకు అలెర్ట్. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత దర్శనం కోసం అన్ని కంపార్ట్మెంట్లు నిండి బయట క్యూ లైన్ లో వేచి ఉన్నారు తిరుమల భక్తులు. ఉదయం 8 గంటల తరువాత వెళ్లే సర్వదర్శనం భక్తులకు 16-18 గంటల సమయం పడుతుంది. 300 రూ..శీఘ్రదర్శనంకు 3-4 గంటల సమయం పడుతుంది.

Thief of jewellery, ttd, Tirumala devotees
Thief of jewellery belonging to Tirumala devotees

సర్వ దర్శనమ్ టోకెన్ పొందిన భక్తులకు 4 నుండి 6 గంటల సమయం పడుతుంది. నిన్న స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 87,536 గా నమోదు ఐంది. 35,120 మంది భక్తులు నిన్న స్వామివారికి తలనీలాలు సమర్పించారు. నిన్న స్వామి వారి హుండీ ఆదాయం 3.33 కోట్లుగా నమోదు అయింది.

Read more RELATED
Recommended to you

Latest news