అగ్రిగోల్డ్ భూములు… మాజీ మంత్రి జోగి రమేష్కు చుక్కెదురు

-

మాజీ మంత్రి జోగి రమేష్కు మరో షాక్ తగిలింది. అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో మాజీ మంత్రి జోగి రమేష్కు ఉచ్చు బిగిస్తోంది. జోగి రమేష్ ఫ్యామిలీ రిజిస్ట్రేషన్ చేయించుకుని అమ్మేసిన భూములు అగ్రిగోల్డ్‌కి చెందినవేనని రెవెన్యూ, ఏసీబీ నివేదికలు స్పష్టం చేశాయి.

Former Minister Jogi Ramesh is being framed in the Agrigold land case
Former Minister Jogi Ramesh is being framed in the Agrigold land case

ఈ తరుణంలో సీఐడీ నుంచి ఇవాళ, రేపట్లో ప్రభుత్వానికి నివేదిక రానుంది. దింతో ఇవాళ అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో మాజీ మంత్రి జోగి రమేష్కు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news