దొంగ ఓట్లతోనే మహారాష్ట్రలో బీజేపీ అధికారంలోకి వచ్చింది – రేవంత్ రెడ్డి

-

సీఎం రేవంత్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. మహారాష్ట్రలో ఎన్నికల కమిషన్ 4 నెలల్లో కోటి ఓట్లు కొత్తగా చేర్చిందని ఆరోపణలు చేసారు. 4 నెలల్లో ఏ రాష్ట్రంలో అయినా కోటి మంది పుట్ట గలరా.. పుట్టినా వాళ్ళకి ఓటు హక్కు వస్తుందా ? అని నిలదీశారు. దొంగ ఓట్లు చేర్చడం వల్లనే మహా రాష్ట్ర లో బీజేపీ అధికారంలోకి వచ్చిందన్నారు రేవంత్ రెడ్డి.

Revanth Reddy government has given good news to students studying in government schools and colleges
Revanth Reddy government has given good news to students studying in government schools and colleges

 

రవీంద్రభారతిలో శ్రీశ్రీశ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్​ 375వ జయంతి వేడుకలు జరుగగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు.  ఎక్కడైనా 4 నెలల్లో కోటి మంది పుడతారా? ఒకవేళ పుట్టారనుకున్నా వాళ్లకు అప్పుడే ఓటు హక్కు వస్తదా? అని నిలదీశారు. ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కి బీజేపీ అధికారంలోకి వచ్చిందని బాంబు పేల్చారు.

Read more RELATED
Recommended to you

Latest news