రెండు పడవ ప్రమాదాలు.. 193 మంది మృతి!

-

కాంగో నదిలో పెను ప్ర‌మాదం జ‌రిగింది. రెండు పడవ ప్రమాదాలు జ‌రిగిన నేప‌థ్యంలో.. 193 మంది మృతి చెందారు. లుకోలెలా వద్ద కాంగో నదిలో 500 మంది ప్రయాణికులతో వెళ్తూ.. మంటల్లో చిక్కుకుని బోల్తా పడవ పడింది. ఈ ఘటనలో 209 మందిని రక్షించినట్లు పేర్కొన్నారు అధికారులు.

Two boat accidents 193 people dead
Two boat accidents 193 people dead

మరోవైపు, ఈక్వెటార్ ప్రావిన్స్‌లో జరిగిన మరో ప్రమాదంలో 86 మంది మృతి చెందారు. రెండు ఘటనల్లో కలిపి వందలాది మంది మరణించగా, మరికొంతమంది గల్లంతైన అవకాశముందని తెలుస్తోంది. ఇక ఈ సంఘ‌ట‌న‌ల గురించి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

  • రెండు పడవ ప్రమాదాలు.. 193 మంది మృతి!
  • లుకోలెలా వద్ద కాంగో నదిలో 500 మంది ప్రయాణికులతో వెళ్తూ.. మంటల్లో చిక్కుకుని బోల్తా పడిన పడవ
  • ఈ ఘటనలో 209 మందిని రక్షించినట్లు పేర్కొన్న అధికారులు
  • మరోవైపు, ఈక్వెటార్ ప్రావిన్స్‌లో జరిగిన మరో ప్రమాదంలో 86 మంది మృతి

Read more RELATED
Recommended to you

Latest news