వైసీపీ పార్టీకి ఎదురుదెబ్బ‌…బీజేపీలో చేరిన పోతుల సునీత దంపతులు

-

వైసీపీ పార్టీకి ఊహించ‌ని షాక్ త‌గిలింది. పోతుల సునీత దంపతులు బీజేపీలో చేరారు. విశాఖలో జేపీ నడ్డా సమక్షంలో పార్టీలో సునీత దంపతులు చేరారు. ఇటీవల ఎమ్మెల్సీ పదవికి, వైసీపీకి సునీత రాజీనామా చేరారు. ఇక ఇవాళ విశాఖలో జేపీ నడ్డా సమక్షంలో పార్టీలో సునీత దంపతులు చేరారు.

Pothula Sunitha couple join BJP
Pothula Sunitha couple join BJP
  • బీజేపీలో చేరిన పోతుల సునీత దంపతులు
  • విశాఖలో జేపీ నడ్డా సమక్షంలో పార్టీలో చేరిన సునీత దంపతులు
  • ఇటీవల ఎమ్మెల్సీ పదవికి, వైసీపీకి సునీత రాజీనామా

Read more RELATED
Recommended to you

Latest news