తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) సిబ్బంది తమ చేతివాటం ప్రదర్శించారు. లడ్డూ కౌంటర్లో సుమారు రూ. పది లక్షలు గోల్మాల్ చేశారు. టోకెన్లు స్కాన్ కాకపోయినా లడ్డూలు ఇవ్వాలని టీటీడీ అధికారులు ఆదేశించారు. అధికారుల ఆదేశాలను ఆసరాగా చేసుకుని సిబ్బంది చేతివాటం ప్రదర్శించారు. విషయం బయటపడడంతో విజిలెన్స్ అధికారులు గోప్యంగా విచారణ జరుపుతున్నారు.
తిరుమలలో లడ్డూలు మాయం..
By Anil Kumar
-
Previous article
Next article