తిత్లీ తుపాను బాధితులను సాధ్యమైనంత త్వరగా ఆదుకోవాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ను కోరారు. తిత్లీ మిగిల్చిన నష్టాన్ని అంచనా వేస్తూ రూపొందించిన వీడియోని సైతం గవర్నర్ కి చూయించారు. ఒక నివేదికను సైతం అందజేశారు. ఎన్నో ఏళ్లుగా పెంచిన చెట్లు, మొక్కలు విరిగిపోయి రైతాంగానికి తీవ్ర నష్టం వాటిల్లింది..దీంతో వారు యథావిధి పరిస్థితిని చేరుకోవాలంటే మరో దశాబ్దం కంటే ఎక్కువ సమయం పడుతోందని వివరించారు. రైతులకు 100 శాతం రుణమాఫీ చేయాలని కోరారు. పవన్ తో పాటు ఇటీవలే జనసేనలో చేరిన నాదెండ్ల మనోహర్ ఉన్నారు.
తిత్లీని జాతీయ విపత్తుగా ప్రకటించాలి…పవన్
-
Read more RELATEDRecommended to you
కాంగ్రెస్ అంటేనే రైతుల పక్షపాతి : సామా రామ్మోహన్ రెడ్డి
కాంగ్రెస్ అంటేనే రైతుల పక్షపాతి అని మీడియా కమిటీ చైర్మన్ సామా...
Ganesh -
Maharastra : ఎన్నిక వేళ ఉచిత యోగ,ఫుడ్ పై డిస్కౌంట్
ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచడానికి స్థానిక పరిపాలనతో...
Ganesh -
రాజస్థాన్ ,కోల్కత్తా మ్యాచ్ రద్దవ్వాలి: SRH ఫ్యాన్స్
రాజస్థాన్, కోల్కతా మధ్య గువాహటిలో జరగాల్సిన మ్యాచ్ వర్షం వల్ల ఇంకా...
Ganesh -