నిన్నటి ముగిసిన బిగ్ బాస్ షోలో పల్లవి ప్రసాద్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. షో అనంతరం హైదరాబాద్ లోని బిగ్ బాస్ సెట్ నుంచి బయటికి వస్తున్న రన్నరప్ అమర్దీప్ కారుపై ప్రశాంత్ ఫ్యాన్స్ దాడికి దిగారని సమాచారం అందుతోంది. ఈ క్రమంలో అమర్ కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి.
![](https://cdn.manalokam.com/wp-content/uploads/2023/12/WhatsApp-Image-2023-12-18-at-8.28.46-AM.jpeg)
కారులో అమర్ కుటుంబసభ్యులు వెనుక సీటులో కూర్చున్నారు. జనం వెనుక అద్దం పగలగొట్టడంతో వారు భయాందోళనలకు లోనవడం కనిపించింది. అంతేకాదు..అమర్ కారుతో పాటు..గీతూ, అశ్విని కారు అందాలు కూడా ధ్వంసం గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారని సమాచారం అందుతోంది.
https://x.com/GulteOfficial/status/1736473235720634646?s=20
https://x.com/GulteOfficial/status/1736473053469835463?s=20