నయనతారతో ఆ రాజకీయ నాయకుడుతో సహజీవనం చేసిందా..?

-

సౌత్ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా పేరు సంపాదించుకున్న నయనతార హీరోయిన్ గానే కాకుండా పలు ఎన్నో వివాదాలు, ఎఫైర్ల వల్ల కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న సందర్భాలు ఉన్నాయి. గతంలో ప్రభుదేవా, శింబు వంటి వారితో ప్రేమాయణం నడిపి ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.ముఖ్యంగా నయనతార పెళ్లి చేసుకుని సమయంలో కూడా ప్రభుదేవా భార్య మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చి ఆమె పైన పలు రకాల వ్యాఖ్యలు చేయడం జరిగింది.

ఇదంతా పక్కన పెడితే నయనతార ఒక పెళ్లయిన రాజకీయ నాయకుడితో సహజీవనం చేసింది అంటూ గతంలో ఎక్కువగా వార్తలు వినిపించాయి.. అసలు విషయంలోకి వెళితే తమిళ ముఖ్యమంత్రి DMK స్టాలిన్ కుమారుడు ఉదయనిధితో ఈమె రిలేషన్ లో ఉందంటూ అప్పట్లో కొన్ని వార్తలు సోషల్ మీడియాలో బాగా వినిపించాయి.. కానీ ఉదయనిధికి అప్పటికే వివాహమై పిల్లలు కూడా ఉన్నారట.

కానీ రిలేషన్ లో ఉన్నారని విషయం వైరల్ గా మారడానికి ముఖ్య కారణం ఏమిటంటే ఉదయనిది కూడ తండ్రిలాగే ప్రొడ్యూసర్ కావాలని రెడ్ జైంట్స్ అనే ఒక ప్రొడక్షన్ హౌస్ ను స్థాపించారట..మొదట విజయ్, త్రిషతో కురివి అనే సినిమా అని నిర్మించడం జరిగింది. ఆ తర్వాత సూర్య ,నయనతార కాంబినేషన్లో వచ్చిన అధవన్ అనే సినిమా చేసే సమయంలోనే నయనతార కు ఉదయనిధికి మధ్య మంచి రిలేషన్ ఏర్పడిందని సమాచారం.

అంతేకాకుండా వీరిద్దరూ సీక్రెట్ గా సహజీవనం చేస్తున్నారనే వార్తలు రావడంతో ఈ విషయం ఉదయనిది అపోజిషన్ పార్టీలో ఉన్న రాజకీయ నాయకుల దగ్గరకు ఫోటోలు కూడా రావడంతో ఈ విషయం మరింత వైరల్ గా మారింది. అలా ఈ విషయం వైరల్ గా మారింది. అయితే ఈ విషయం తెలిసిన ఉదయనిది తండ్రి తాత ఇద్దరు కూడా నయనతారకు వార్నింగ్ ఇచ్చారట.. దీంతో అప్పటినుంచి ఉదయనిదికి దూరంగా ఉన్నట్లు సమాచారం. ఇందులో ఎంత నిజం ఉందో తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news