నంద‌మూరి అభిమానుల‌కు శుభ‌వార్త : ఒకే వేదిక పైకి బాల‌కృష్ణ, ఎన్టీఆర్‌?

-

నంద‌మూరి అభిమానుల‌కు శుభవార్త అందుతుంది. నంద‌మూరి ఇద్ద‌రు హీరోలు ఒకే వేదిక పై న క‌నిపించనున్నార‌ని స‌మాచారం. టాలీవుడ్ అగ్ర హీరో బాలకృష్ణ‌, స్టార్ హీరో ఎన్టీఆర్ వేదిక పై కి వ‌స్తున్న‌ట్టు తెలుస్తుంది. అయితే అగ్ర హీరో బాల‌కృష్ణ హీరోగా బోయపాటి కాంబినేష‌న్ లో వ‌స్తున్న సినిమా అఖండ‌. ఈ సినిమా షూటింగ్ ఇటీవ‌లే పూర్తి చేసుకుంది. దీంతో ఈ అఖండ సినిమా ను డిసెంబ‌ర్ 2 న ప్ర‌పంచ వ్యాప్తంగా థీయేట‌ర్ల‌లో విడుద‌ల చేయ‌నున్నారు.

అయితే విడుద‌ల ముందు ఈ నెల 27న ఫ్రీ రిలిజ్ ఈవెంట్ ను నిర్వ‌హించాల‌ని అఖండ చిత్ర బృందం ప్ర‌య‌త్నం చేస్తుంది. అయితే ఈ ఫ్రీ రిలిజ్ కార్యక్ర‌మానికి స్టార్ హీరో ఎన్టీఆర్ తో పాటు నేచుర‌ల్ స్టార్ నాని ని కూడా ఆహ్వానించారు. దీనికి ఎన్టీఆర్, నాని కూడా అంగీక‌రించారని స‌మాచారం. దీంతో ఒకే వేదిక పైనా బాబాయ్ అబ్బ‌యిలో క‌లిసి అభిమానుల‌కు క‌నువిందు చేయ‌నున్నార‌ని తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news