బాలీవుడ్ నటికీ కరోనా.. టెన్షన్ లో ఇండస్ట్రీ !

-

కరోనా మహమ్మారి కేసులు మళ్లీ నమోదు అవుతున్నాయి. గత వారం రోజులుగా దేశవ్యాప్తంగా కనీసం రోజుకు 200 నుంచి 300 కేసులు నమోదు అవుతున్నట్లు కేంద్ర సర్కార్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పలువురు సెలబ్రిటీలు కూడా కరోనా బారిన పడ్డారు. తాజాగా బాలీవుడ్ నటి కి.. కరోనా మహమ్మారి సోకింది.

Jewel Thief fame Nikita Dutta tests positive for coronavirus
Jewel Thief fame Nikita Dutta tests positive for coronavirus

జువెల్ తీఫ్ ఫేమ్ నికితా దత్తా కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసింది. ‘నాకు, మా అమ్మకు కరోనా పాజిటివ్ వచ్చింది. అయినా ఇది మాతో ఎక్కువ కాలం ఉండకపోవచ్చు. కొద్ది రోజుల క్వారంటైన్‌తో మేము ఆరోగ్యంగా బయటకు వస్తాము.’ అంటూ నికితా దత్తా పేర్కొంది. కాగా, ఈ నెలలో మహరాష్ట్రలో 95 కరోనా కేసులు నమోదైన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news