మొగలిరేకులు సీరియల్ నటుడు పవిత్రనాథ్ మృతి!

-

టాలీవుడ్‌ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఇండస్ట్రీలో చాలా మంది మరణించారు. అయితే.. తాజాగా మరో నటుడు మరణించారు. చిత్ర పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. 2020 నుంచి ఇప్పటికే వరకు చాలా మంది ప్రముఖ, దిగ్గజ నటులు, నిర్మాతలు, దర్శకులు ఇలా చాలా మంది మరణించారు.

Mogalirekulu serial actor Pavitranath passed away

కరోనా మహమ్మారి కారణంగా కొంత మంది మరణిస్తే.. మరికొంత మంది వ్యక్తిగత కారణాల వల్ల మరణించారు. తాజాగా మొగలిరేకులు సీరియల్ నటుడు పవిత్రనాథ్ మృతి చెందారు. ఈ విషయాన్ని మొగలిరేకులు సీరియల్ నటుడు పవిత్రనాథ్ భార్య సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. దీంతో టాలీవుడ్‌ ఇండస్ట్రీలో విషాధ చాయలు అలుముకున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news